కేంద్ర ప్రభుత్వం హిందు ప్రతిపక్ష నేతలపై సీబీఐ దాడులు, ఈడి దాడులు అన్ని రకాల ఎంక్విరీలు చేస్తారు. కాని ఒవైసి మీద మాత్రం అసలు అలాంటివి ఏమి ఉండవు చేయరు, చేయలేదు కూడా ఇప్పటివరకు. ఎందుకో తెలుసా? ఒకరి అవసరం ఒకరికి ఉంది రాజకీయ అవసరాల బయటకు కనిపించకుండా చీకటి స్నేహం నడుపుతున్నారు.
నువ్వు గిచ్చు నేను గిల్లుతా నువ్వు రక్కు నేను ఏడుస్త. ఇద్దరికి లాభం రాజకీయంగా మధ్యలో నష్టపోయేది పిచ్చోళ్ళ అయ్యేది అమాయక హిందువులు అమాయక ముస్లిమ్స్ మతం పేరు మీద రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రజలు, పట్టణాలు ఆఖరికి దేశం వీరి చీకటి స్నేహానికి బలి.
వీరి చీకటి స్నేహానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి దేశవ్యాప్తంగా.ఇద్దరు మాటల తూటాలు రెచ్చగొట్టే మాటలు ఉద్వేగంతో కూడా ప్రసంగాలు మతాల పేరు మీద దేశాల పేరు మీద ద్రోహులు అనుకుంటూ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇలా ప్రచారం చెలుకుంటారు,ఒక్కసారి ఇద్దరికి లబ్ది జరిగాక అంత ఒక్కసారిగా మౌనంగా ఉంటారు.
జాగ్రత్తగా గమనించి విజ్ఞత తో ఆలోచించి,మీ పిల్లల బంగారు భవిషత్తు గురుంచి ఆలోచించి ఓటు చేయండి.అభివృద్ధి కావాలో,అరాచకం కావాలో తేల్చుకోండి. #SayNoToMimBjp #SayNoToHate #GHMCElections2020 #HyderabadWithTRS #VoteforCar
@KTRTRS @krishanKTRS @DGRTRS @dcstunner999 @JAGANTRS @ysathishreddy
@KTRTRS @krishanKTRS @DGRTRS @dcstunner999 @JAGANTRS @ysathishreddy