1982 నుండి సిండికెట్స్ గా మారి
ప్రజలను దోచుకున్నది తెలుగుదేశం పార్టీ వారే
మధ్యం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని
ఎలా నాశనం చేశారో చూడండి
రాష్ట్రాన్ని మధ్యాంద్ర ప్రదేశ్ గా మార్చిన దోషి ఎవరు?
1982 నాటికి టి‌డి‌పి అధికారంలోకి వచ్చే నాటికి
మధ్యం అమ్మకాలు 36 కోట్ల 19 లక్షలు జనాన్ని
తాగుబోతులుగా మార్చి డబ్బు చేసుకుంది
చంద్రబాబు అని స్వయంగా దగ్గుబాటి గారు
తన పుస్తకం ఒక చరిత్ర కొన్ని నిజాలు లో రాశారు.
మధ్యం ని సీసాలలో పెట్టి అమ్మాలి.
అలా చేసేందుకు సీసాల కాంట్రాక్టర్ కి లాభం వస్తుంది అని కొంత లంచం ఇచ్చారు అని స్వయంగా దగ్గుబాటి గారి చెబితే ఈ రోజు వరకు
దానిని చంద్రబాబు & కొ ఖండించలేదు. 1983 నాటికి బరేల్స్ లో సారాయి అమ్మేవారు. 1982 లో ఎన్‌టి‌ఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తరవాత వారుణీ వాహిని అనే పేరుతో sachets రూపంలో పల్లె పల్లెకు తీసుకుని వెళ్ళిన ఘనత అప్పటి తెలిగిదేశం ప్రభుత్వానిదే. 1983 లో కేవలం 36 కోట్లు ఉన్న మధ్యం అమ్మకాలు
కేవలం 6 ఏళ్లలో అంటే 1989 నాటికి ఆ ప్రభుత్వం పడిపోయే నాటికి 106 కోట్ల అమ్మకాలకి చేరింది. దీని వెనుక చాలా కధలు ఉన్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీ కి చెందిన సామాజికవర్గం వారు + ఆ పార్టీ కి మద్దతు ఇచ్చే కొంతమంది నేతలు కోట్ల రూపాయలకు పడగలెత్తారు.
ఇక 1994 లో అధికారంలోకి రావడానికి ఏకైక కారణం
మధ్యనిషేధం + 2 రూపాయలకి కిలో బియ్యం
ఎన్‌టి‌ఆర్ అధికారంలోకి రాగానే మధ్యాన్ని నిషేదించారు
ఎన్‌టి‌ఆర్ కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు మధ్యాన్ని ఎరులై పారించారు, దోచుకున్నారు.
రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్ గా చేసి ప్రజలను తాగుబోతులను చేసి
రోగులుగా మార్చారు. మళ్ళీ ఈ బీదవారిని దోచుకోవడం కోసం కాన్సర్ ఆసుపత్రి కట్టారు. రాష్ట్రం విడిపోయేనాటికి మన రాష్ట్రంలో మధ్యం మీద లాబాలు 2800 కోట్లు ఉంటే (13 జిల్లాలలలో 2013-14) బాబు గారి దుర్మార్గపు పాలనలో ఈ 4 ఏళ్లలో 9 వేల కోట్ల చేరుతుంది అనేది ఒక అంచనా ..
అసలు లెక్కలు లోకి వెళితే 2013 లో 10971 కోట్ల అమ్మకాలు ఉంటే ఈ 3 ఏళ్లలో అంటే 2017 సంవత్సరంలో అమ్మకాలు 17291 కోట్లకి చేరింది. ఈ ఏడాది 20 వేల కోట్ల అమ్మకాలకి చేరినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు అనేది విశ్లేషకుల అంచనా
దోపిడీ ఎలా?
మన రాష్ట్రంలో మధ్యం తయారు చేసే distilleries 13 ఉన్నాయి.
ఈ 5 లో 9 బాబు గారి గత హయాంలో వచ్చినవే
ఇప్పుడు ఈ 4 ఏళ్లలో 4 వచ్చాయి Distilleries తయారు చేసిన మధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన Beverages Corporation కి అమ్మాలి. వాటికి payments బాబు దయ కలిగినప్పుడు
ఇష్టం ఉన్న వారికి ఒకలాగా
లేని వారికి ఇంకోలాగా చెల్లిస్తారు అనేది నగ్న సత్యం
distillery capacity పెంచుకోవడానికి Line production అంటారు
ఒకొక్క line కి ఇంత ఇస్తేనే అనుమతులు అనేది ఒకసారి వచ్చే లంచం ఇక ప్రతి ఏడాది మధ్యం రేట్లు పెంచేటప్పుడు ఇంత పెంచుతున్నాం కాబట్టి మీకు ఇంత మిగులుతుంది... మాకు ఇంత ఇవ్వండి అని public గా తీసుకుంటారు. ఇక స్థానిక MLA లకు స్థానిక
wines వారు Quarter కి MRP మీద ఎంత ఎక్కువ వేసి అమ్ముతారో ఆ లెక్క తీసుకెళ్లి స్థానిక MLA కి ఇచ్చి తీరాలి. మన రాష్ట్రంలో ఉన్న అనేక మంది MLA లు ఈ దందా భాహిరంగంగా నే నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపదు. ఎందుకు అంటే వాళ్ళు అధికార పక్ష MLA లు. Capacity :
మన రాష్ట్రంలో ఉన్న 13 distillery లలో production గత 4 ఏళ్లగా ఎలా పెరిగిందో మీరే చూడండి. Production : 2013 లో 13 లక్షల లీటర్ల production అయితే ఈ 4 ఏళ్లలో22 లక్షలకి చేరుకుంది అంటే రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం గా ఎలా మార్చారో ఆలోచించండి.
Belt shops తీసేస్తామన్నారు
కానీ ఏ ఒక్క belt shop అయినా close చేశారా ?
మధ్యం తాగండి అని ముఖ్యమంత్రి స్వయంగా చెబుతారు ..
అక్బారీ మంత్రి గారు beer health drink అని చెబుతారు ఆలోచించండి...
ఇలా తాగుబోతు రాష్ట్రంగా మార్చిన చంద్రబాబు గారి పాలన మనకి అవసరమా ?
ఈ రాష్ట్రానికి జరిగిన ప్రతి అన్యాయం లో
చంద్రబాబు వాటా 90% పైనే
ఇప్పుడు ఉన్న మధ్యం brands అన్నీ చంద్రబాబు తెచ్చినవే
ఈ Brands అన్నీ 2019 April నుండి 2019 May 23వరకు renewal & approval అయినాయి. Brandy & Whisky ,156 brands Beers 243 brands
ఎన్నికల Notification కి 4 రోజుల ముందు పెట్టిన కాబినెట్ మీటింగ్ & May ఎన్నికల ఫలితాల ముందు ఎన్నికల కమీషన్ తో కొట్లాడి మరీ పెట్టిన కాబినెట్ మీటింగ్ లలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు . 11 న కాబినెట్ మీటింగ్ అయ్యాక పంచాయత్ రాజ్ శాఖలో విడుదల అయిన GO లు 8.
ఆ 8 GO ల మీద vigilance report ready అయింది... ప్రభుత్వమే చెబుతుంది ఏమి చెయ్యాలి అని .. ఇక ఈ 5 GO లు ఏమిటి ? Confidential GO ల అవసరం ఉంటుంది . అవి routine గా జరిగే Vigilance లేదా ఎన్నికలు, లేదా audit వాళ్ళకి ఇచ్చే orders ... వాటిని GORT అంటారు ..
https://www.facebook.com/sridhar.avuthu/posts/10224327223318554
మరి GO MS అంటే మంత్రి వర్గ నిర్ణయం లేదా మంత్రి ఆమోదంతో జరిగిని నిర్ణయాన్ని confidential GO లుగా ఇవ్వాల్సిన పని ఏమిటి ? ఇక ఈ ప్రభుత్వం వచ్చాక .... మన రాష్ట్రంలో 10 ఏళ్ల వయసు నుండి 75 ఎలా వయసు వారు 13 నుండి 14 శాతం వరకు మందు బాబులు, బామాలు ఉన్నారు. దాదాపు ఈ లెక్క 47 లక్షల మంది
3 లక్షల పైగా opium లేదా ఇతర drugs & దాదాపు 1 లక్ష మంది గంజాయి కి regular గా తీసుకుంటున్నారు అనేది ఒక data base ఉంది.
ఈ ప్రభుత్వం వచ్చే నాటికి పాత vendors కి అంటే మధ్యం కంపెనీలకు 1900 కోట్ల బకాయిలు పెట్టారు. Bar & Restaurants licenses సాధారణంగా 1 లేదా 2 ఏళ్ళకు ఇస్తారు..
కానీ చంద్రబాబు 2019 వరకే ఆయన నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నా 2022 వరకు licenses ఇచ్చేశారు .. దీని మీద వచ్చే ఆదాయం లో అత్యదిక బాగం ముందుగానే తీసేసుకున్నారు. 2014 లో Belt shops రద్దు అంటూ ప్రమాణ స్వీకారం రోజున సంతకం చేసిన చంద్రబాబు దిగిపోయే రోజున 43000 పైగా belt shops ఉన్నాయి.
ఈ రోజున పూర్తిగా లేవు (ఎక్కడైనా కొందరు కుమ్మక్కు అయ్యి wines లో కొని తెచ్చుకుని రాత్రి 8 తరవాత అమ్ముతుంటే ప్రభుత్వానికి చెప్పండి ) 4380 wines shops ఉంటే వాటిని 2934 కి తగ్గించారు 840 ఉన్న Bar & Restaurants లను 530 కి తగ్గించారు. రేట్లు పెంచారు.
మధ్య నిషేధం అమలు దిశగా కొత్తగా
15 De-addiction Centers పెట్టారు.
https://www.newindianexpress.com/.../andhra-pradesh-cm...
పక్క రాష్ట్రం నుండి మధ్యం తేవడానికి వీలు లేదు అని మళ్ళీ GO సవరించారు. కచ్చితంగా ఏమి మధ్యం అందుబాటులోకి రాకుండా సర్వ శక్తులు ఉపయోగించి వచ్చే ఎన్నికల నాటికి దాదాపు గా నియంత్రించి ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం గట్టిగా
చేస్తుంది ఈ ప్రభుత్వం అనే నమ్మకం ఉంది. కొంతమందికి మధ్యం మీద వచ్చే అమ్మకాల మీద ప్రభుత్వం స్కీం లు ఇస్తుంది అనేది చెబుతున్నారు. కానీ గుజరాత్ & బిహార్ లలో మధ్య నిషేధం అమలులో ఉంది అనే విషయం మరచిపోతున్నారు.
You can follow @wtfexx.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: