పద్మశ్రీ డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి, #తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గతంలో #చంద్రబాబు ఇటీ సలహాదారు గా పనిచేశారు. #హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు తేవడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి, వారి బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు మీకోసం.
#మోడీ లాంటి నాయకుడు తో గొడవలు అతి పెద్ద తప్పిదం. పొత్తులు లేకపోతే ఎన్నికలు గెలవలేని చరిత్ర మీది. నేను #బీజేపీ తో మన పార్టీ ని కలపడానికి చాలా ప్రయత్నించా, కానీ #తెలుగుదేశం పార్టీ ని అసహ్యించుకుంటారు వాళ్ళు. ఒక ఐడియాలజీ లేదు, పొత్తు పెట్టుకొని పార్టీ లేదు.
చారిత్రక తప్పిదం, #అమరావతి. రైతుల దగ్గర భూములు తీసుకొని ఏమి చేయని పరిస్థితి. ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టడంలో పూర్తి విఫలం అయ్యారు. సింగపూర్ అంటూ కాలయాపన, కన్సల్టెంట్స్ కు కోట్ల నిధులు వృధా.
2018 డిసెంబర్, కర్నూల్ లో జరిగిన #TablighiJamaat సమావేశం కోసం మీరు ప్రభుత్వ సొమ్ములు 10కోట్లు నిధులు విడుదల చేసారు . #NaraHamara #TDPHamara అనే నినాదాలు చేయించారు. హజ్ భవనానికి 80కోట్లు ఇచ్చారు, కూల్చేసిన హిందు దేవాలయాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
You can follow @UttarandhraNow.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: